newspaper
Jan 28th

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం ట్రాఫిక్ నియమాలు, గుడ్ టచ్ & బేడ్ టచ్ పై వీడియో ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. పోీసులు ప్రజలు పాల్గొన్నారు.